News
లోకేష్ నాయకులను గౌరవించే వ్యక్తి
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సోషల్ మీడియాలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్పపై దుష్ప్రచారం జరుగుతోందని నాయకులను గౌరవించే వ్యక్తి లోకేష్ అని అన్నారు. లోకేష్ ఎవరి పట్ల దురుసుగా మాట్లాడలేదని ఆయన చెప్పారు. డిసెంబర్ లేదా జనవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. గత ఏడాది కన్నా దిగుబడి పెరగడం వల్లే ఉల్లి ధర తగ్గిందని, క్వింటా ఉల్లికి రూ.200 సబ్సిడీ అందిస్తామని హామీ ఇచ్చారు. ఉల్లి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రత్తిపాటి భరోసా ఇచ్చారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








